Pages

Tuesday, May 31, 2011

జూలై 8 నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ



హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేంత వరకు పోరాటాలు ఆగవని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్‌ఆర్ పార్టీ సెంట్రల్ గవర్నరింగ్ కౌన్సిల్ సమావేశాలు పార్టీ కార్యాలయంలో ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై 8, 9 తేదిల్లో ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయని తెలిపారు. ప్లీనరీ సమావేశాల్లోనే విధి విధానాల ప్రకటన చేస్తామన్నారు. మరో పదిరోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమౌతుందని.. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నెలరోజులపాటు కొనసాగుతుందని కొణతాల తెలిపారు.

No comments:

Post a Comment