Pages

Monday, May 30, 2011

హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్

హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర ముగించుకుని నగరానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు, అభిమానులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

No comments:

Post a Comment