Pages

Friday, June 17, 2011

విద్యార్థులకు జగన్ హామీ

ప్రొద్దుటూరు(వైఎస్ఆర్ జిల్లా) : స్వరాజ్ నగర్­లోని తమ హాస్టల్­ని ఊరి చివరకు తరలిస్తున్నారని విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తాను జిల్లా కలెక్టర్­తో మాట్లాడతానని జగన్ వారికి హామీ ఇచ్చారు.