Pages

Tuesday, May 31, 2011

సిమెంట్ రోడ్డుకు విజయమ్మ భూమిపూజ

పులివెందుల :వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె సిమెంట్ రోడ్డు నిర్మాణానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మంగళవారం భూమి పూజ చేశారు. రూ.40 లక్షల పాడా నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.

కాగా విజయమ్మ వారంలో మూడు రోజులపాటు నియోజకవర్గ ప్రజలుకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరితంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment