Pages

Sunday, May 29, 2011

అభిమాన సంద్రం from sakshi


Next Photo
 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పట్ల జనానికి ఉన్న అభిమానం ముందు ఎండ ధాటి కూడా వెలవెలబోతోంది. ఎండ చురుక్కు మనిపిస్తున్నా, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, దాహార్తితో డస్సిపోతున్నా... వారికవేవీ పట్టడం లేదు. మహానేత తనయుడు తమ కళ్లముందుకు రానున్నారన్న వాస్తవాన్ని స్మరించుకుని తదేకంగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టి మురిసిపోతున్నారు. వయస్సు తేడాను మర్చిపోయి ఆయనకు జేజేలు పలుకుతున్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్రలో కనిపిస్తున్న దృశ్యాలివి.బలిజిపేట : మహిళలను పలకరిస్తున్న 
గాదలవలసలో ఓ మహిళ అభిమానం
సీతారాంపురం : వృద్ధురాలికి ఆటోగ్రాఫ్
చినమేరంగి : చంద్రశేఖరరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు
పిరిడిరోడ్డు : వ్యవసాయ కార్మికులతో మాట్లాడుతూ...
లక్ష్మీపురం సర్పంచ్ వెంకటరమణను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
బి.వి.పురం: సభలో మాట్లాడుతున్న చంద్రశేఖరరాజు


చిలకాం : సభలో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి

పిరిడిరోడ్డు : బస్సులో నుంచి చిన్నారుల అభివాదం

మిర్తివలస : ఆంజనేయుని వేషధారణతో అభిమాని స్వాగతం

జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పలుకుతున్న ద్వారపురెడ్డి సత్యనారాయణ కుటుంబం

No comments:

Post a Comment