Pages

Sunday, May 22, 2011

వైఎస్సార్ ఆస్పత్రిని ప్రారంభించిన జగన్

అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం అనంతపురంలోని సాయినగర్‌లో వైఎస్సార్ మల్టీ స్పెషాలిటీ మెమోరియల్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కుమార్తె ఆయన వివాహానికి హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కడప, పులివెందుల ఫలితాల తర్వాత తొలిసారిగా అనంతపురంకు వచ్చిన యువనేతకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు

No comments:

Post a Comment